ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
By Somaraju 61చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 22,645 వద్దకు చేరింది. సెన్సెక్స్ 77 పాయింట్లు దిగజారి 74,665 వద్దకు చేరింది. ICICI బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ లాభాల్లోకి చేరుకున్నాయి. టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, విప్రో, TCS, SBI, నష్టాల్లోకి జారుకున్నాయి.