ఉదయగిరిలో క్షయ వ్యాధి పై అవగాహన ర్యాలీ

587చూసినవారు
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా టీబి సబ్ యూనిట్ అధికారి భోగ్యం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి ఉదయగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోగ్యం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్