రోడ్డు పనులను ఆనం అర్దాంతరంగా ఆపించాడు:నేదురుమల్లి

1872చూసినవారు
వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన అవినీతి అంతా ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుందని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు మీడియా సమావేశంలో మాట్లాడతూ వెంకటగిరి-గూడూరు రోడ్డు పనులు పూర్తి అర్దాంతరంగా ఆపించాడని నేదురుమల్లి ఆరోపించారు. పర్సంటేజ్ లు అందలేదన్న కారణంతో కాంట్రాక్టర్లు తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోయేలా ఆనం వ్యవహారించాడని నేదురుమల్లి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్