ఎపియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన

69చూసినవారు
వెంకటగిరి పట్టణంలో ఎపియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం రాప్తాడులో వైసీపీ సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి పై వైసీపీ మూకలు చేసిన దాడిని వెంకటగిరి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోమవారం తీవ్రంగా ఖండించారు. స్థానిక గ్రంధాలయం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలతో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్