మైలవరంలో గెలిచి జగన్కు బహుమతిగా ఇస్తా

71చూసినవారు
మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలుస్తానని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. తిరుపతి రావు అన్నారు. మైలవరంలో శనివారం నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంత ఉత్సాహంతో నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు అన్నారు. మైలవరంలో ఎమ్మెల్యేగా గెలిచి జగనన్నకు బహుమతిగా ఇస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్