ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణంలోని గీతా మందిరం ఏరియాలో గురువారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ప్రతి గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పట్టణం బాగుపడాలన్నదే మా ఆలోచన, ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదు, ఊరు కోసం ప్రజల మంచి కోసం ఐదేళ్లు ప్రతి ఒక్కరికి మంచి చేశామే తప్ప, ఏ ఒక్కరికి కీడు చేయలేదు అన్నారు.