సీతారాం ఏచూరికి నివాళి

79చూసినవారు
సీతారాం ఏచూరికి నివాళి
గంపలగూడెం ఊపెనుగొలను లో షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో.. గురువారం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణించినందుకు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. మూడు దశాబ్దాలు పైగా సీపీఎంలో ఏచూరి అంకితభావంతో ‌పనిచేసారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా యూత్ కమిటీ కన్వీనర్ వూటుకూరు యజ్ఞకృష్ణ, కోరంపల్లి భద్రం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్