ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని మంచి ప్రభుత్వం

51చూసినవారు
రాష్ట్రంలో అసలు ఈ ప్రభుత్వం ఏ మంచి పని చేసిందని తమది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటోందని మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ప్రశ్నించారు. గురువారం తిరువూరు వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందన్నారు. ఇప్పుడు కూడా టీటీడీ ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు నెయ్యి వాడారని అంటున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్