వైసీపీ నుంచి టీడీపీ లో చేరికలు

58చూసినవారు
వైసీపీ నుంచి టీడీపీ లో చేరికలు
అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 24వ డివిజన్ న్యూ గిరిపురం నుంచి గురువారం పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. వారిని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ. రాష్ట్రానికి పట్టిన సైకో సీఎంను పంపాలంటే యువకులు, ఉద్యోగస్థులు, మేధావులు ఏకం కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్