చంద్రబాబు మేనిఫెస్టో చూసి ప్రజలు నవ్వుతున్నారు: వెల్లంపల్లి

61చూసినవారు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కూటమిలో ఉన్న బీజేపీ నాయకులు చంద్రబాబు మేనిఫెస్టో చూసి విమర్శిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో చూసి రాష్ట్ర ప్రజలంతా నవ్వుకుంటున్నారని, బీజేపీ నేత ఐవీ కృష్ణారావు చంద్రబాబు మేనిఫెస్టోకు, మాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన మాట్లాడలేదా అంటూ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్