విజయవాడ జిల్లా కలెక్టరేట్ లోనే చంద్రబాబు

77చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం రాత్రి విజయవాడ కలెక్టరేట్ లోనే ఉన్నారు. వరదల నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. కలెక్టరేట్ వద్ద ప్రత్యేక బస్సులో ఆయన బస చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో హైదరాబాదులో జరిగే స్వర్ణోత్సవాలకు హాజరు కాలేకపోతున్నట్లుగా బాలయ్యకు చంద్రబాబు ఫోన్ చేసి చెప్పారు. అనంతరం ఆలయకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్