వరద బాధితులకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి

67చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వాంబే కాలనీలో ముందు ప్రాంతానికి గురైన బాధితులకు జనసేన పార్టీ నాయకులు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యంతో పాటు ఐదు సరుకులు అందుతాయని అన్నారు. ఎవరు కూడా నిరాశ పడవద్దని, ఓటమి ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్