ఏపీలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ హిందూపురంలో ప్రారంభమైంది. నిన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రూ.5కే ఆహారం అందించే అన్న క్యాంటీన్ను పునఃప్రారంభించారు. బాలకృష్ణ స్వయంగా వడ్డించి వృద్ధులకు ఆహారం పంపిణీ చేశారు. కాగా,
టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని ఎన్నికల్లో ప్రకటించారు.