ఈ నెల 6 వరకు నగరవనం మూసివేత

83చూసినవారు
ఈ నెల 6 వరకు నగరవనం మూసివేత
భారీ వర్షాలు నేపథ్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొండవీడు ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నెల 6వ తేదీ వరకు కొండవీడు నగరవనం మూసివేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు మంగళవారం తెలిపారు. పర్యాటకులు గమనించి ఎవరు రావద్దంటూ ఆయన సూచించారు. కాబట్టి ప్రజలందరూ గమనించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్