దూరవిద్యకు దరఖాస్తు చేసుకోండి

50చూసినవారు
దూరవిద్యకు దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్స రానికి సంబంధించి ఆసక్తి కలిగిన విద్యార్థులు 10వ తరగతి, ఇంటర్ దూరవిద్యకు దరఖాస్తు చేసుకోవాలని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం లింగాల ధనలక్ష్మీ అన్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దూర విద్య గోడ పత్రికను శుక్రవారం ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్