గ్రామ పంచాయతీలకు చెక్కుల పంపిణీ: ఎంపీ

58చూసినవారు
నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో వరదల కారణంగా నష్టపోయిన గ్రామ పంచాయతీలకు సోమవారం చెక్కుల పంపిణీ చేశారు. జిల్లాలో అకాల వర్షాల వలన నష్టపోయిన 15 గ్రామాలకు రూ. లక్ష చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, నరసరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిలాని తదితరులు పాల్గొన్నారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చెక్కుల పంపిణీ చేసామని జిలాని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్