యుటిఎఫ్ ఆధ్వర్యంలో గెజిట్ పత్రాలు దగ్ధం

85చూసినవారు
యుటిఎఫ్ ఆధ్వర్యంలో గెజిట్ పత్రాలు దగ్ధం
ఉద్యోగ ఉపాధ్యాయ విద్యా రంగ సమస్యలు పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యమని యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి. ప్రేమ్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా, తాలూకా, మండల, కేంద్రాలలో జిపియస్ అమలు జిఓ ప్రతులు దగ్ధంచేశారు. కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్