నేను బడికి పోతా ర్యాలీ

63చూసినవారు
మండల కేంద్రమైన పెదకూరపాడు ఎంపీపీ ఎస్ హెచ్ డబ్ల్యు స్కూల్ నందు బుధవారం"నేను బడికి పోతా" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూలు ప్రధానోపాధ్యాయురాలు నిర్మల, ఉపాధ్యాయులు నెహ్రమతుల్లా, అనిత కుమారి లు పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అని నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గుడిపూడి రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్