ప్రతి పిల్లవాడిని చదివించండి: ఎంఈఓ

69చూసినవారు
పాఠశాలకు రాని బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు చేపట్టిన "నేను బడికి పోతా" విజయవంతం చేయాలని ఎంఈఓ ఎంఎల్ఎన్ ప్రసాద్ అన్నారు. ఇందులో భాగంగా నకరికల్లు, చేజర్ల గ్రామాలలో జడ్. పి. హెచ్. ఎస్ ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ. బడి బయట విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు.

సంబంధిత పోస్ట్