నాగేశ్వరరావుకు ప్రజా సంఘాల నివాళి

64చూసినవారు
నాగేశ్వరరావుకు ప్రజా సంఘాల నివాళి
ప్రజా ఉద్యమాలలో ప్రజలతో మమేకమై తన ఆట, పాట, డప్పు దరువులతో సుదీర్ఘకాలం ప్రజా కళా మండలి కోశాధికారిగా కొనసాగిన కామ్రేడ్ ఉన్నం నాగేశ్వరరావు హార్ట్ స్ట్రోక్ తో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లోచికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. నాగేశ్వరావు మృతికి సంతాపంప్రకటిస్తూ.. వడ్డవల్లిలో ఆయన నివాసం వద్ద పలువురు ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. నాగేశ్వరరావు మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని కొనియాడారు

సంబంధిత పోస్ట్