గాంధీ జయంతోత్సవాన్ని నిర్వహించిన బొబ్బిలి మాజీ సైనికులు

77చూసినవారు
గాంధీ జయంతోత్సవాన్ని నిర్వహించిన బొబ్బిలి మాజీ సైనికులు
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సెక్రటరీ గోవింద నాయుడు పర్యవేక్షణలో బుధవారం మహాత్మ గాంధీ 155వ జయంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ విగ్రహమునకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ అంహిసే ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి. ప్రాణాలను సైతం త్యాగం చేశారన్నారు. మాజీ సైనికులు ఎం. ఎల్. రావు, ఆర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్