సంక్షేమ పథకాలు పేదవారికి అందటం లేదు : ఎంపీపీ

68చూసినవారు
సంక్షేమ పథకాలు పేదవారికి అందటం లేదు : ఎంపీపీ
మెంటాడ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా 'ఇది మంచి ప్రభుత్వం' అని నాయకులు ప్రతి గడపగడపకు వెళ్తున్నారు కానీ ఏ సంక్షేమ పథకాలు కూడా పేదవారికి అందటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాయిపల్లి రామారావు, రత్నాకర్, కని మెరక త్రినాధ, గేదెల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్