ఆటో బోల్తా.. ఇద్దరికీ గాయాలు

70చూసినవారు
ఆటో బోల్తా.. ఇద్దరికీ గాయాలు
కురుపాంమండలంలోని ధర్మలక్ష్మీపురం సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. శనివారం బాలేసు నుంచి ఆటో బయలు దేరగా ధర్మలక్ష్మీపురం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మ్యాక్సీ క్యాబ్ ను తప్పించబోయి ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో హిమరిక కృపారావు, సుజాత గాయపడ్డారు. క్షతగాత్రులను నీలకంఠాపురం పీహెచ్సీకి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్