రామోజీ మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే జగదీశ్వరి

79చూసినవారు
రామోజీ మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే జగదీశ్వరి
ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు వ్యవస్థాపకులు సిహెచ్ రామోజీ రావు మృతి పట్ల కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గుమ్మలక్ష్మీపురంలో శనివారం సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మృతి మీడియా రంగానికి, ఇరు తెలుగు రాష్ట్రాల్రకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్