పార్వతీపురం ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన డిఎంఓ

77చూసినవారు
పార్వతీపురం ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన డిఎంఓ
పార్వతీపురం నియోజకవర్గ శాసన సభ్యులు బోనెల విజయచంద్ర ను జిల్లా మలేరియా అధికారి(డిఎంఓ) డా టి. జగన్మోహన్ రావు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. వారి నివాసంలో కలిసి ఎమ్మెల్యే విజయచంద్ర కి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం జిల్లాలో మలేరియా, సీజనల్ జ్వరాల పరిస్థితిని ఎమ్మెల్యే డిఎంఓ ను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్