శ్రీ సింహాద్రి అప్పన్న ఎద్దుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు

68చూసినవారు
ఎల్.కోట మండలం కొత్త మార్లాపల్లిలో శ్రీసింహాద్రి అప్పన్న స్వరూపమైన (తోమడ పెద్దు) బుధవారం మరణించింది. కాగా గ్రామంలో శ్రీసింహాద్రి అప్పన్న స్వరూపంగా పూజిస్తున్న ఎద్దు మరణించడంతో ప్రజలు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు చేసి శాస్త్రోక్తంగా గ్రామ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఎద్దు మృతదేహాన్ని ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి సందర్శించి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్