వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద

57చూసినవారు
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద
జిల్లాలో పాఠశాల ప్రత్యేక అధికారులు పాఠశాలను విధిగా సందర్శించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరు కార్యాలయం నుండి మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంపై పాఠశాల ప్రత్యేక అధికారులు, ఎం పి డి ఒ, ఎంఈవో ఇతర అదికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్