పార్టీకి వెన్నుపోటు పొడిచే వారికి తగిన బుద్ధి చెబుతాం

78చూసినవారు
పార్టీకి వెన్నుపోటు పొడిచే వారికి తగిన బుద్ధి చెప్తామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే విజయ్ చంద్ర, మండల పార్టీ అధ్యక్షులు పలువురు నాయకులు రాష్ట్ర అధ్యక్షుని కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో టిడిపి అభివృద్ధికి మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైతే న్యాయం చేశారు ఎవరు ఆన్యాయం చేశారు.

సంబంధిత పోస్ట్