శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ళ

85చూసినవారు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ళ
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో గల ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్