శృంగవరపుకోట: జనసేన ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం

70చూసినవారు
శృంగవరపుకోట: జనసేన ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం
ఎస్ కోట మండలం దారపర్తి పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని రెన్యువల్ చేయాలని కోరుతూ.. నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వబ్బిన సన్యాసినాయుడు ఆధ్వర్యంలో మంగళవారం దారపర్తి గిరిజన ప్రజలు జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్, జెసి సేతు మాధవన్, డుమా పిడిలకు వినతిపత్రం అందజేశారు. శాశ్వత ప్రాతిపదికన ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడంతో ఉపాధి హామీ పనులు ఆగిపోయి తద్వారా 7 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్