జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు: నాగబాబు

77412చూసినవారు
జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు: నాగబాబు
జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదని జనసేన నేత నాగబాబు అన్నారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని దించకపోతే మనకు జీవితం లేదని అన్నారు. జగన్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో జీవించలేక లక్షల మంది వలస వెళ్లారని.. మరోసారి జగన్ వస్తే 50% మంది రాష్ట్రం వీడి వెళ్తారని అన్నారు. పవన్‌ ఎప్పుడూ ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆలోచిస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్