రాత్రి 10 వరకు పోలింగ్

89405చూసినవారు
రాత్రి 10 వరకు పోలింగ్
ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఇంకా కొనసాగుతోందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో 100 నుంచి 300 మంది వరకు వేచి ఉన్నారని పేర్కొన్నారు. వీళ్లు ఓటు వేసే వరకు రాత్రి 10 అవ్వొచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్