ఈనెల 20, 21న గురుకుల ప్రవేశాల కౌన్సెలింగ్‌

80చూసినవారు
ఈనెల 20, 21న గురుకుల ప్రవేశాల కౌన్సెలింగ్‌
బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి పరీక్ష రాసిన విద్యార్థులకు మెరిట్‌ ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయకర్త జయ తెలిపారు. ఈనెల 20న దర్శిలో బాలురకు, 21న సింగరాయకొండలోని గురుకులాల్లో బాలికలకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్