దర్శి: అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం

79చూసినవారు
తమ కార్యాలయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ నాయక్ తెలిపారు. ఎంఈఓ కార్యాలయంలో అవినీతి జరిగిందంటూ గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలను మంగళవారం విసిరి వెళ్లారు దీనిపై స్పందించిన ఎంఈఓ మాట్లాడుతూ కార్యాలయంలో అవినీతి జరగటం అవాస్తవమన్నారు. అలా జరిగితే విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

సంబంధిత పోస్ట్