గిద్దలూరు: వివేకానంద కాలనీలోకి భారీగా వరద నీరు

58చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వివేకానంద వివేకానంద కాలనీలో వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. బుధవారం ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన వరద నీరును బయటకు తోడి పోసుకుంటున్నారు. కాలనీలో డ్రైనేజీ కాలువలను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానిక ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్