కంభంలో: మద్యం పాలసీ పై మీడియా సమావేశం

69చూసినవారు
కంభం ఎక్సైజ్ కార్యాలయంలో శనివారం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ బాలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. నూతన మద్యం పాలసీపై బాలయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 9వ తేదీలోపు నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో కానీ మీ స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో నూతన మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తుదారుడు రూ. 2 లక్షలు డి. డి తీయాల్సి ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్