కంభం: మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన

83చూసినవారు
కంభంలోని సాయిబాబా నగర్ లో మద్యం దుకాణం వద్దంటూ స్థానిక ప్రజలు మంగళవారం ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల మహిళలు, స్కూల్ పిల్లలుతో మందు బాబులు వారితో అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా స్థానికులు అధికారులకు తెలిపారు. మళ్లీ కొత్త మద్యం షాపులు తెరుచుకుంటున్న నేపథ్యంలో అక్కడ మద్యం దుకాణం పెట్టవద్దని అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్