రామకృష్ణారెడ్డికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

70చూసినవారు
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి రాచర్ల మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాను జెసివో ముత్తుముల రామకృష్ణారెడ్డికి సంతాపం తెలిపారు. లడక్ లో ప్రమాదవశాత్తు ఆర్మీ జవాన్ జెసిఓ ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతి చెందడం పై దిబ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

సంబంధిత పోస్ట్