అప్పుడు మేరుగకి, ఇప్పుడు డోలాకి

54చూసినవారు
అప్పుడు మేరుగకి, ఇప్పుడు డోలాకి
2024 ఎన్నికలలో వైసీపీ తరపున ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేసిన మేరుగ నాగార్జున గత వైసీపీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు టిడిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేటాయించిన కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ కేటాయించారు. దీంతో సాంఘిక సంక్షేమ శాఖ ప్రకాశం జిల్లా కే కేటాయించినట్లైంది‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్