డాక్టరేట్ అందుకున్న చౌడయ్య

70చూసినవారు
డాక్టరేట్ అందుకున్న చౌడయ్య
త్రిపురాంతకం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన మాకం చౌడయ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్లో డాక్టరేట్ అందుకున్నాడు. ప్రొఫెసర్ పి. జాన్సన్ కో గైడ్ డాక్టర్ జివి. రాజు పర్యవేక్షణలో పలు అంజాలపై పరిశోధన గ్రంథం సమర్పించినట్లు రీసెర్చ్ కోఆర్డి నేటర్ పి. కిరణ్మయి తెలిపారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో బుధవారం డాక్టరే టను ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్