ఎన్నికల విధానంపై వినూత్న రీతిలో అవగాహన!

1094చూసినవారు
ఎన్నికల విధానంపై వినూత్న రీతిలో అవగాహన!
విద్యార్ధులకు ఎన్నికల విధానం మీద అవగాహన కల్పించడానికి కొత్తపేట జిల్లా పరిషత్ హైస్కూల్ లో మంగళవారం ఎస్. పి. ఎల్ ఎన్నికలు నిర్వహించారు జరిగింది. ఈ ఎన్నికలలో 7, 8, 9, 10 వ తరగతి విద్యార్థులు ఓటు వేశారు. హెడ్మాస్టర్ గుమ్మా శ్రీనివాసరావు, సోషల్ టీచర్లు డి. హేమంత్ కుమార్, కే. భాస్కరరావు, ఏసుబాబు మాట్లాడుతూ నేటి విద్యార్ధులే భావిభారత పౌరులు కాబట్టి ఎన్నికల విధానం గురించి తెలుసుకోవటం ఎంతో అవసరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్