చీరాలలో ఎన్ డి ఏ అభ్యర్థి కొండయ్య ముందస్తు నామినేషన్ సభ

2227చూసినవారు
చీరాలలో ఎన్ డి ఏ అభ్యర్థి కొండయ్య ముందస్తు నామినేషన్ సభ
చీరాల రూరల్ దేవాంగ పురిలో ఎన్డీఏ టీడీపీ, బీజేపీ, జనసేన చీరాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఏం ఏం కొండయ్య పార్టీ ఆఫీస్ నందు ఏప్రిల్ 24 తేది నామినేషన్ వేయుట కోసం ముందస్తు సమావేశం ఆదివారం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో కొండయ్య మాట్లాడుతూ నామినేషన్ వేయుటకు సలహాలు, సూచనలు, అభ్యర్థులను అందజేయాలని కోరారు. ఈ సభ నందు సీనియర్ టీడీపీ సభ్యురాలు సజ్జా హేమలత, శ్రీను, కార్యకర్తలు, అభిమానులు, మహిళాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్