అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ బీసీలకు అండ టిడిపియే

563చూసినవారు
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ బీసీలకు అండ టిడిపియే
చీరాల మండలం వాడరేవులో బుధవారం రాత్రి జరిగిన జయహో బిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎన్డీఏ అభ్యర్థి కొండయ్య యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల ద్రోహి వైసీపీ అన్నారు. బీసీలు వైసిపికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. టిడిపి అధికారంలోకి రాగానే దామాషా పద్ధతిలో బీసీలకు నిధులు కేటాయిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్