దర్శి కేంద్ర మంత్రికి వినతి అందజేసిన లక్ష్మి

83చూసినవారు
దర్శి కేంద్ర మంత్రికి వినతి అందజేసిన లక్ష్మి
ధనకొండ విమానాశ్రయం అభివృద్ధి గురించి కేంద్ర హౌరా విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి మంగళవారం చర్చించారు మంగళగిరి సీకే కన్వెన్షన్ లో మంగళవారం జరిగిన డ్రోన్ సమ్మిట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామ్మోహన్ నాయుడుతో చర్చించారు. విమానాశ్రయానికి కేటాయించిన 3504 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఆయన్ను కోరారు.

సంబంధిత పోస్ట్