దర్శి: సస్యరక్షణ పద్ధతులపై రైతులకు శిక్షణ

72చూసినవారు
దర్శి: సస్యరక్షణ పద్ధతులపై రైతులకు శిక్షణ
దర్శి మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రైతులకు సస్యరక్షణ పద్ధతులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ జి. రమేష్ రైతులకు అవగాహన కల్పించారు. పంటల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే రైతులు తెగుళ్లు సోకకుండా సస్యరక్షణ పద్ధతులు పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్