టీడీపీలో చేరిన సర్పంచ్

580చూసినవారు
టీడీపీలో చేరిన సర్పంచ్
దర్శి మండలం బండివెలిగండ్ల పంచాయతీ సర్పంచ్ వరిన రవణమ్మ వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరింది. సర్పంచ్ కుమారుడు వరిన ఖాసీతో పాటు కట్టసింగనపాలెంలో దర్శి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దర్శి గడ్డలో టీడీపీ జెండా ఎగరేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్