దర్శికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర

1519చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గడియార స్తంభం ప్రాంతం మొత్తం ప్రజలతో కుక్కిరిసిపోయింది. నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్