దర్శి లో జడ్పీ చైర్మన్ పర్యటన

1079చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో మంగళవారం జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్