కోటి 30 లక్షలతో అమ్మవారికి అలంకరణ

70చూసినవారు
కోటి 30 లక్షలతో అమ్మవారికి అలంకరణ
కోటి 30 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. గిద్దలూరు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శరన్నవరాత్రులలో భాగంగా ధనలక్ష్మి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. కొత్త కరెన్సీ నోట్లతో ఆకర్షిస్తున్న ధనలక్ష్మిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం ధనలక్ష్మి అమ్మవారిని కొత్త కరెన్సీ నోట్లతో అలంకరిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్