న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

58చూసినవారు
గిద్దలూరు పట్టణంలో గురువారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని న్యాయవాదులు, పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలుగు అనర్థాలను ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్